india vs england 3rd odi: ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత్ బుధవారం (ఫిబ్రవరి 12) జరిగే మూడో వన్డేలో ప్రయోగాలు చేయబోతోంది. ఫోకస్ మొత్తం కోహ్లీపైనే ఉండగా.. శుభ్ మన్, శ్రేయస్ కు రెస్ట్ నిచ్చి పంత్, జైస్వాల్ ను ఆడించే ఛాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here