Warangal : కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. పర్యటన గురించి ఎలాంటి ముందస్తు సమచారం లేదని తెలుస్తోంది. సడెన్గా రాహుల్ గాంధీ వస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, హస్తం పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.