ఇప్పటికే సిరీస్ ను 2-0తో గెలిచిన భారత్.. మూడో వన్డేలోనూ గెలుపు దిశగా సాగుతోంది. ఛేజింగ్ ను దూకుడుగా ఆరంభించిన ఇంగ్లండ్ 6 ఓవర్లకే 60/0తో నిలిచింది. కానీ అర్ష్ దీప్ తన వరుస ఓవర్లలో డకెట్, ఫిల్ సాల్ట్ (23)ను ఔట్ చేయడంతో భారత్ పట్టు బిగించింది. ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 156/5తో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here