ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా ఫుల్ జోష్ తో వెళ్లనుంది. ఎందుకంటే ఇంగ్లండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను వన్డేల్లో వైట్ వాష్ చేయడం సాధారణ విషయం కాదు. సొంతగడ్డపై ఆడినప్పటికీ ప్రమాదకర ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ పై సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం కష్టమైన పనే. కానీ భారత్ పూర్తి ఆధిపత్యంతో అదరగొట్టింది. బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మెరిశారు. గిల్, రోహిత్ ఒక్కో శతకం బాదారు. బౌలింగ్ లో జడేజా, హర్షిత్ రాణా, అర్ష్ దీప్, హార్దిక్ రాణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here