india vs england 3rd odi: ఇంగ్లండ్ తో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. శుభ్ మన్ గిల్ సెంచరీ.. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీలు చేయడంతో టీమ్ఇండియా 356 పరుగులు చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here