CM Revanth Reddy : పర్యాటక శాఖను ఆదాయ, ఉపాధి వనరుగా మార్చేందుకు ప్రణాళికలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన వసతులు మెరుగుపరిచి, ప్రచారం కల్పించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here