మహేష్ క్లాస్..

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వం కంటే సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మైలేజ్‌ రావడం లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. నేతలు, కార్యకర్తలు అలకవీడి పార్టీకోసం పనిచేయాలి’ అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here