WPL 2025: వుమెన్స్ ప్రిమియర్ లీగ్ కు తెరలేచింది. డబ్ల్యూపీఎల్ 2025 శుక్రవారం (ఫిబ్రవరి 14) ఆరంభమైంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. టాస్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here