Subsidy spends: 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం సబ్సిడీల కోసం మొత్తం రూ .3.07 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అందులో ఆహార సబ్సిడీలే 50 శాతం పైగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన మొత్తం సబ్సిడీ వ్యయంలో ఆహార సబ్సిడీ 50 శాతానికి పైగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here