ఎయిడెడ్ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పరిశీలనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా ఎయిడెడ్ యాజమాన్యాల లెక్కలు బయటికి రానున్నాయి. 40 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది.
Home Andhra Pradesh AP Aided Schools : ఎయిడెడ్ పాఠశాలలపై ఫోకస్ – తేలనున్న అసలు లెక్కలు, త్రీమెన్...