10.ఆరోగ్య కారణాలు..
వేసవి కాలంలో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు ఎక్కువ వేడిని తట్టుకోలేరు. కాబట్టి వారు ఏసీలను తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవే కాకుండా ఇంకా అనేక కారణాలతో భాగ్యనగరంలో ఏసీల వాడకం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.