2002 లో ఇద్దరు కెప్టెన్లు కలిసి ఉమ్మడిగా ట్రోఫీని కైవసం చేసుకున్నారు. భారత్, శ్రీలంక తలపడ్డ ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత కెప్టెన్ గంగూలీ, శ్రీలంక సారథి జయసూర్య కలిసి ట్రోఫీ అందుకున్నారు. భారత్ గెలిచిన తొలి ఛాంపియన్స్ ట్రోఫీ ఇదే.
(x/icc)