ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనా

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొదట ఎంపిక చేసిన భారత జట్టులో యశస్వి జైస్వాల్ కు చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తో తొలి వన్డేతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. కానీ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం జైస్వాల్ ను తప్పించారు. ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు జైస్వాల్ కు గాయంతో మరొక ఆటగాడిని రిజర్వ్ ప్లేయర్ గా ఎంచుకోక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here