డాకు మహారాజ్ కథ ఇదే…
చంబల్ లోయలో మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాకూర్ అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్టవేస్తారు ఇరిగేషన్ ఇంజినీర్లు సీతారాం (బాలకృష్ణ) అతడి భార్య (ప్రగ్యా జైస్వాల్). బల్వంత్ ఠాకూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తుంటారు. మరోవైపు మదనపల్లిలో కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) కాఫీ ఎస్టేట్ లీజుకు తీసుకుంటాడు ఎమ్మేల్యే త్రిమూర్తులు (రవి కిషన్) . బిజినెస్ పేరుతో స్మగ్లింగ్, జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతుంటాడు.