New Delhi Railway Station stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here