IPL 2025: ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా వైజాగ్ క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మరోసారి ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే అవకాశముంది. ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న ఈ స్టేడియంలో ఆ జట్టు రెండు మ్యాచ్ లాడే ఛాన్స్ ఉంది.