WPL 2025: డబ్ల్యూపీఎల్ 2025లో గుజరాత్ జెయింట్స్ పుంజుకుంది. తొలి మ్యాచ్ లో 201 చేసినా ఆర్సీబీ చేతిలో కంగుతిన్న గుజరాత్ ఈ సీజన్ లో బోణీ కొట్టింది. యూపీ వారియర్స్ పై గెలిచింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here