ఏపీలోని ఆరు జిల్లాల్లో జీబీఎస్ కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు, కాకినాడలో 4 కేసులు, గుంటూరు, విశాఖ జిల్లాలో 5 చొప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here