నాలుగు జెండాలే

మ్యాచ్ లు జరిగే రోజు నాలుగు జెండాలు మాత్రమే ఎగరేయాలని ఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయని హిందూస్థాన్ టైమ్స్ తో పీసీబీ తెలిపింది. ‘‘మ్యాచ్ ల సమయాల్లో స్టేడియాల్లో ఐసీసీ (ఈవెంట్ అథారిటీ), పీసీబీ (ఈవెంట్ హోస్ట్), ఆ రోజు పోటీ పడే రెండు జట్లు కలిపి నాలుగు జెండాలను మాత్రమే ఎగురవేయాలని ఐసీసీ సూచించింది. సింపుల్’’ అని ఓ పీసీబీ అధికార ప్రతినిధి హిందుస్థాన్ టైమ్స్ తో చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here