ప్యాకేజీ ఇలా
అమలాపురం నుంచి ఉత్తరప్రదేశ్లోని మహా కుంభమేళా దర్శన యాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 18, 21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అమలాపురం బస్ కాంప్లెక్స్లో బస్సులు బయలుదేరుతాయి. భువనేశ్వర్, పూరీ, కోణార్క్, ప్రయాగరాజ్-మహా కుంభమేళా వారణాసి, ఆయోధ్య, గయ, బుద్ధగయ, అరసవిల్లి, శ్రీకూర్మం యాత్ర ఉంటుంది. త్రివేణి సంఘమ స్నానం, విశ్వనాధ దర్శ, గయ పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. గయ పిండ ప్రదానం మానవ జన్మకు సార్ధకం లభిస్తుందని నానాడి ఉంది.