Champions Trophy: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వీ తనకు కేటాయించిన వీఐపీ టికెట్లు అమ్ముకున్నాడు. పాక్ వర్సెస్ ఇండియా పోరును అతను స్టాండ్స్ లో నుంచి చూడబోతున్నాడు. వచ్చిన రూ.94 లక్షలను పీసీబీ ఫండ్స్ కోసం వాడబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here