Krishna Water : ఏపీ విషయంలో అలర్ట్ గా ఉండండి.. టెలీమెట్రీ అమలుకు లేఖ రాయండి – సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 18 Feb 202511:35 PM IST
తెలంగాణ News Live: Krishna Water : ఏపీ విషయంలో అలర్ట్ గా ఉండండి.. టెలీమెట్రీ అమలుకు లేఖ రాయండి – సీఎం రేవంత్ ఆదేశాలు
- ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమన్నారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా చూడాలని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు.