ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు శ్రీకాకుళం రోడ్-చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లను ప్రకటించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 20 20 నుంచి విశాఖ‌ప‌ట్నం -లోక‌మాన్య తిల‌క్ ట‌ర్మిన‌ల్‌-విశాఖ‌ప‌ట్నం ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ పున‌రుద్ధ‌రించ‌నున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలను ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here