ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబంతో కలిసి కుంభమేళాను దర్శించుకున్నారు. ప్రయాగ్ రాజ్‌లో భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వారికి హారతి అందించారు. వారితోపాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. 

(All Pics @ Instagram)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here