ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. బుధవారం (ఫిబ్రవరి 19) పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లో ఆటగాళ్లు మాటల దాడికి దిగారు. కానీ పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ షహీన్ షా అఫ్రిది మధ్యే ఈ మాటల యుద్ధం జరగడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here