APSRTC Special Services : పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు డిపోల నుంచి రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం మ‌ల్లన్న క్షేత్రాల‌కు స్పెష‌ల్ బస్సులు న‌డ‌ప‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here