ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మిర్చి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. సచివాలయానికి గుంటూరు మిర్చియార్డ్‌ కూతవేటు దూరంలోనే ఉందని… అయినా మిర్చి రైతుల అవస్థలు, కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదని ఆక్షేపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here