పప్పుధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే..

వంటింటిలో ఎప్పుడూ నిల్వ చేసుకునే శనగలు, పెసళ్లు, , గోధుమలు, పప్పులు వంటి పప్పు ధాన్యాలకు త్వరగా పురుగులు పడతాయి. చేదుగా మారతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ పప్పు ధాన్యాలను పాత్రలో నింపే మందు చేతులల్లో కొద్దిగా ఆవనూనె తీసుకొని పప్పుధాన్యాలకు పట్టించి నిల్వ చేయండి. అలా చేస్తే పప్పుధాన్యాలను ఎక్కువ కాలం పాటు పురుగుల నుండి రక్షించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here