ఫార్మా కంపెనీలో విలువైన కెమికల్ ను చోరీ చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 4 కోట్లకుపైగా విలువ చేసే పల్లాడియం కార్బన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here