5. రోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉన్నాయని నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్లో జీవో 77ను అమలు చేస్తున్నామని తెలిపింది. అయితే ఈ జీవో నెంబర్ 77లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయొద్దని పేర్కొంది. కానీ గ్రూప్-2 నోటిఫికేషన్లో మహిళకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇలా రోస్టర్ విధానంలో మహిళలకు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు రోస్టర్ పాయింట్స్ అదనంగా ఇచ్చారని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
Home Andhra Pradesh ఏపీలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనలేంటీ? రోస్టర్ విధానాన్ని ఎందుకు మార్చమంటున్నారు?- 9 కీలక అంశాలివే-appsc group...