Medak Dumping Yard: ప్యారానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోన్న  డంపింగ్‌ యార్డ్‌ను రద్దు చేయడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరాలోచించాలని, ప్రజా ఉద్యమాలను నిర్బందాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here