ఐదేళ్లుగా…

ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ 2020 ఫిబ్ర‌వ‌రి 10న మొద‌లైంది. ఐదేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా సీరియ‌ల్‌లో శ్రీరామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్‌కే కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సీరియ‌ల్‌లో ఆనంద్‌, ఆర్య‌వ‌ర్ధ‌న్, సూర్య అనే మ‌ల్టీపుల్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో శ్రీరామ్ వెంక‌ట్ న‌టించాడు. అను, అప‌ర్ణ, రాజీ అనే పాత్ర‌ల్లో వ‌ర్హ క‌నిపించింది. న‌ల‌భై ఏళ్ల వ్యాపార‌వేత్త‌కు ఇర‌వై ఏళ్ల డిగ్రీ స్టూడెంట్‌కు మ‌ధ్య మొద‌లైన ప్రేమ‌క‌థ‌తో డైరెక్ట‌ర్ సాయి వెంక‌ట్ ఈ సీరియ‌ల్‌ను రూపొందించాడు. లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న శ్రీరామ్ వెంక‌ట్ ఈ సీరియ‌ల్‌కు ప్రొడ్యూస‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here