మహాశివరాత్రి సందర్బంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి పలు ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here