నిందితులు ఎగిడ వెంకటేష్, తిమ్మయ్య (డ్రైవర్)లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెమ్మిగనూరులోని పీ&ఈఎస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ కర్నూలులోని ఏఈఎస్ రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఎన్ ఫోర్స్మెంట్ బృందం పనిచేస్తుందన్నారు.
Home Andhra Pradesh అక్రమ మద్యం రవాణాపై కర్నూలు పోలీసులు నిఘా, మంత్రాలయం మండలంలో 30 బ్యాక్స్ ల మద్యం...