Medak : రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెదక్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ మనుగడ కోసం తెలంగాణలో రేవంత్ టాక్స్, రాహుల్ టాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు