SLBC Tunnel Accident : ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here