Yadagirigutta Temple Vimana Gopuram : స్వర్ణ కాంతుల్లో యాదగిరిగుట్ట విమాన గోపురం మెరిసిపోనుంది. విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తి కాగా.. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు మెుదలయ్యాయి. ఫిబ్రవరి 23వ తేదీన స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here