గతేడాది అక్టోబర్​లో మొదలైన స్టాక్​ మార్కెట్​ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది. ట్రేడింగ్​ సెషన్​ మొదలవుతుందంటేనే మదుపర్లు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. వీటి మధ్య సోమవారం ట్రేడింగ్​ సెషన్​లోనూ సెన్సెక్స్​, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం 10:45 సమయానికి సెన్సెక్స్​ 731 పాయింట్లు పడి 74,580 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50 225 పాయింట్లు కోల్పోయి 22,571 వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ స్టాక్​ మార్కెట్​ల పతనానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాము..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here