CM Election Campaign: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈరోజు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here