CM Revanth Reddy : కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి… బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అభ్యర్థులను నిలబెట్టిన బీఆర్ఎస్…కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలని ప్రయత్నిస్తుందని ప్రశ్నించారు.