అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాల్లోని పంట పొలాలు, ఊళ్లపై ఏనుగుల మందలు తరచుగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరుగుతోంది. గ్రామస్తులు కొన్ని సార్లు ఏనుగులు అదలించి, శబ్దాలు చేసి తరిమి కొడుతున్నా తరచూ గాయపడటమో, ప్రాణ నష్టమో తప్పడం లేదు.
Home Andhra Pradesh కుంకీ ఏనుగులు ఎక్కడ? కర్ణాటకతో ఒప్పందానికి ఐదు నెలలు…ఏపీలో ఆగని ఏనుగుల దాడులు..-elephant attacks continue...