మృతి చెందిన వారిని రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తెచ్చేందుకు గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. కుంకీ ఏనుగులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తరచూ ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here