Nirmal News : నిర్మల్ పట్టణానికి చెందిన లక్కాకుల ఆదిత్య హిమాలయ పర్వతాలలోని కేదార్ ఖండ్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. 15 రాష్ట్రాలకు చెందిన 300 మందితో కూడిన బృందం హిమాలయ పర్వతాధిరోహణకు బయలుదేరగా… కేవలం ఏడుగురు మాత్రమే శిఖరం పైవరకు చేరుకున్నారు.