TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ద‌ర్యాప్తున‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని వైసీపీ నేత‌ల‌కు ఆదేశించింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here