Warangal Special Bus:మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మహా శివరాత్రి సందర్భంగా హనుమకొండ నుంచి స్పెషల్​ బస్సులు నడిపించేందుకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here