మరొక ఫేస్ ప్యాక్ లో మనము మందార పువ్వుల పొడిని, తేనెను కలిపి తయారు చేస్తాము. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి రెండు టీ స్పూన్ల మందార పొడిని, ఒక టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత ముఖాన్ని పరిశుభ్రంగా కడుగుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉన్న మచ్చలు పోతాయి. వారానికి ఒకటి రెండు సార్లు ఇలా ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయండి. ఇది పొడి చర్మానికి తేమను కూడా అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here