పెన్షన్ ఫండ్, పెట్టుబడి నమూనాల ఎంపిక విషయంలో సీపీఎస్ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) గురించి డిమాండ్ చేస్తున్నారు.
Home Andhra Pradesh AP Employees : సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్, పెట్టుబడి ఎంపిక ఆప్షన్లు..! ఓపీఎస్ అమలు...