TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయింది. ఓటర్ల తీర్పు గల బ్యాలెట్ బాక్సులను 15 జిల్లాలను కరీంనగర్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here