మెగా పోరుకు సై

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మెగా పోరుపై ఫోకస్ పెట్టిన ఏసీసీ అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్ ఖరారు చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ టోర్నీలో ఇండియా, పాక్ గరిష్ఠంగా మూడు సార్లు తలపడే అవకాశముంటుంది. మొదట గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్-4లో, చివరగా ఫైనల్ చేరితే అక్కడ మరోసారి తలపడే ఛాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here