హైదరాబాద్ లోని పుప్పాలగూడ పాషా కాలనీలోని రెండతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here